Lakshmi parvathi to vacate ntrs house after court order

Lakshmi parvathi to vacate NTR's house after court order , Parvathi wept for vacant her residence , Lakshmi parvathi, Umamaheswari, Ramakrishna, House , YS Jagan

Lakshmi parvathi to vacate NTR's house after court order

Parvathi.GIF

Posted: 12/02/2011 04:20 PM IST
Lakshmi parvathi to vacate ntrs house after court order

NTR TDP president Laxmi Parvathi wept for vacant her residence

తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి  నందమూరి తారక రామారావు. ఆయన నటనతో, రాజకీయవేత్తగా  ప్రజలకు దగ్గరైన వ్యక్తి. అలాంటి వ్యక్తి .. ప్రజలకు మేలు చేయ్యలనే  ఉద్దేశ్వంతో.. అనేక మంచి పనులు చేసిన మనిషి ఎన్టీఆర్.  కానీ లేటు వయస్సులో .. చేసిన తప్పుకు .. ఆయన మన కళ్ళ ముందు లేకుండా పోయారు.  అలాంటి  మంచి మనిషి  చేసిన  తప్పు  ఒక్కడే..   మొదటి  భార్య చనిపోయిన తరువాత  కొన్ని సంవత్సరాలు .. మౌనంగా ఉన్న ఎన్టీఆర్ మనస్సు ను  (శివుడి మనస్సు దోసిన విధంగా) లక్ష్మీపార్వతి దోసింది.  ఆ ఒక్క తప్పుతో  ఆయన జీవితాన్ని మార్చివేసింది. లక్ష్మీపార్వతి రాకతో .. ఆయనకు రెండవ భార్యగా .. అందరికి పరిచయం  అయ్యింది.  

అప్పటి నుండి  ఆయనకు కష్టాలు.. మొదలైనాయి. ఎన్టీఆర్ .. పదవి పోవటం..  కుటుంబ సభ్యులు ఆయనను వ్యతిరేకించటం,  అందరికి దూరంగా ఆయన ఉండటం మనకందరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ కనిపించని.. కారణాలతో.. కనుమరుగైనారు.  అప్పటి నుండి.. లక్ష్మీపార్వతి .. పదవి  కోసం .. రాజకీయంగా.. ఎదగాలని ఉద్దేశంతో.. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ  పేరుతో .. మళ్లి  ప్రజల ముందుకు వచ్చింది.  కానీ ఆమెను  ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గానీ, ప్రజలు గానీ ఎవరు ఆదరించలేదు.  ఆ రోజు నుండి ఇప్పడి వరకు .. లక్ష్మీపార్వతి  పార్టీల మారుతు .. చివరకు జగన్ పక్కన చేరింది. ఎన్టీఆర్  బతికుండగానే .. తన కుటుంబ సభ్యులకు  ఆస్తి సమానంగా  పంచిన విషయం తెలిసినదే.  

ఆయన మాత్రం తన రెండవ భార్య అయిన  లక్ష్మీపార్వతితో కలిసి ఒక ఇంటిలో  ఉండేవారు.  అయితే ఇప్పుడు  కొత్త గా .. ఇంటి గొడవ మొదలైంది.  ఆమె ఉంటున్న ఇల్లు .. ఎన్టీఆర్ చిన్న కూతురైన  ఉమామహేశ్వరికి .. చెందుతుందని .. ఆమె కోర్టులో  పిటిషన్  వేసిన తెలిసిన విషయమే.  ఎన్టీఆర్ వీలునామా ప్రకారం ఆ ఇల్లు ఆమెకు  దక్కింది.  ఆ ఇంటి పవర్ ఆఫ్ అటార్నీని తన సోదరుడు  రామకృష్ణకు ఇచ్చారు.  ఆయన లక్ష్మీపార్వతిని ఇల్లు ఖాళీ చేయించడటానికి  కోర్టును ఆశ్రయించారు.  సిటీ సివీల్ కోర్టు  ఇళ్లు  ఖాళీ  చేయాలంటూ లక్ష్మీ పార్వతిని  ఆదేశించి.. ఆమెకు కోర్టు  కొంత గడువు ఇచ్చారు.  ఆ గడువు నిన్నటితో  పూర్తికావటంతో.. రామకృష్ణ ఈరోజు ఇళ్లు ఖాళీ  చేయించేందుకు  వెళ్లారు.

కానీ  ఈ రోజు లక్ష్మీపార్వతి  ఇంటిలో  లేదు.  ఆమె లేని  సమయంలో  ఇల్లు ఖాళీ  చేస్తుండటంతో అక్కడి  పరిస్థితిలు కాస్త ఉద్రిక్తంగా మారాయి . అయితే  లక్ష్మీపార్వతి  మూడు రోజుల  క్రితం .. గుంటూరు  జిల్లలో .. జగన్  ఓదార్పు యాత్రలో.. బిజి బిజిగా ఉంది. అందువలన ఆమె ఇంటిలో లేదు.  అసలు విషయం తెలుసుకున్నా.. లక్ష్మీపార్వతి ఏడుస్తు ..  తాను ఓ  మహిళనని  నాకు శనివారం రాత్రి వరకు  సమయం  ఇవ్వాలని  ఆమె పలుమార్లు ఏడుస్తూ .. కన్నీలతో  విజ్ఞప్తి చేశారు.  

కానీ నేను ఆధివారం  ఉదయంలోగా ఇంటిని  వారికి  అప్పగించకుంటే  తనను  అరెస్టు  చేసుకోవచ్చునన్నారు. అప్పట్లో ఇల్లు వద్దని  డబ్బు తీసుకొని  ఇప్పుడు ఖాళీ చేయించడం  దారుణమన్నారు.  కానీ రామకృష్ణ  అయితే  గతంలో  ఆమెకు  అనేక సార్లు ఇల్లు ఖాళీ  చేయమని చాలా అవకాశాలు  ఇచ్చామని  అయినా  ఆమె స్పందించక పోవడంతో  ఫైనల్ ట్రీట్ మెంట్  అని రామకృష్ణ అన్నారు.  

ఇప్పుడు లక్ష్మీపార్వతి   పరిస్థితి  రోడ్డున పడింది.  ఆమె అదుకోవటానికి ... జగన్ ఉన్నడాని  కొంత మంది  ప్రజలు అనుకుంటున్నారు.  గతంలో జగన్ .. రోజకు  కొత్త కారు  గిప్ట్ గా .. ఇచ్చిన విషయం తెలిసింది. అలాగే.. జగన్  పార్వతి కూడా .. లోటస్ పాంటు .. లాంటి చిన్నది గిప్ట్ గా  ఇస్తాడమే .. చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs legislature party meeting at telangana bhavan
India drops 11 places to 95th in corruption index  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles