తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన నటనతో, రాజకీయవేత్తగా ప్రజలకు దగ్గరైన వ్యక్తి. అలాంటి వ్యక్తి .. ప్రజలకు మేలు చేయ్యలనే ఉద్దేశ్వంతో.. అనేక మంచి పనులు చేసిన మనిషి ఎన్టీఆర్. కానీ లేటు వయస్సులో .. చేసిన తప్పుకు .. ఆయన మన కళ్ళ ముందు లేకుండా పోయారు. అలాంటి మంచి మనిషి చేసిన తప్పు ఒక్కడే.. మొదటి భార్య చనిపోయిన తరువాత కొన్ని సంవత్సరాలు .. మౌనంగా ఉన్న ఎన్టీఆర్ మనస్సు ను (శివుడి మనస్సు దోసిన విధంగా) లక్ష్మీపార్వతి దోసింది. ఆ ఒక్క తప్పుతో ఆయన జీవితాన్ని మార్చివేసింది. లక్ష్మీపార్వతి రాకతో .. ఆయనకు రెండవ భార్యగా .. అందరికి పరిచయం అయ్యింది.
అప్పటి నుండి ఆయనకు కష్టాలు.. మొదలైనాయి. ఎన్టీఆర్ .. పదవి పోవటం.. కుటుంబ సభ్యులు ఆయనను వ్యతిరేకించటం, అందరికి దూరంగా ఆయన ఉండటం మనకందరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ కనిపించని.. కారణాలతో.. కనుమరుగైనారు. అప్పటి నుండి.. లక్ష్మీపార్వతి .. పదవి కోసం .. రాజకీయంగా.. ఎదగాలని ఉద్దేశంతో.. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పేరుతో .. మళ్లి ప్రజల ముందుకు వచ్చింది. కానీ ఆమెను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గానీ, ప్రజలు గానీ ఎవరు ఆదరించలేదు. ఆ రోజు నుండి ఇప్పడి వరకు .. లక్ష్మీపార్వతి పార్టీల మారుతు .. చివరకు జగన్ పక్కన చేరింది. ఎన్టీఆర్ బతికుండగానే .. తన కుటుంబ సభ్యులకు ఆస్తి సమానంగా పంచిన విషయం తెలిసినదే.
ఆయన మాత్రం తన రెండవ భార్య అయిన లక్ష్మీపార్వతితో కలిసి ఒక ఇంటిలో ఉండేవారు. అయితే ఇప్పుడు కొత్త గా .. ఇంటి గొడవ మొదలైంది. ఆమె ఉంటున్న ఇల్లు .. ఎన్టీఆర్ చిన్న కూతురైన ఉమామహేశ్వరికి .. చెందుతుందని .. ఆమె కోర్టులో పిటిషన్ వేసిన తెలిసిన విషయమే. ఎన్టీఆర్ వీలునామా ప్రకారం ఆ ఇల్లు ఆమెకు దక్కింది. ఆ ఇంటి పవర్ ఆఫ్ అటార్నీని తన సోదరుడు రామకృష్ణకు ఇచ్చారు. ఆయన లక్ష్మీపార్వతిని ఇల్లు ఖాళీ చేయించడటానికి కోర్టును ఆశ్రయించారు. సిటీ సివీల్ కోర్టు ఇళ్లు ఖాళీ చేయాలంటూ లక్ష్మీ పార్వతిని ఆదేశించి.. ఆమెకు కోర్టు కొంత గడువు ఇచ్చారు. ఆ గడువు నిన్నటితో పూర్తికావటంతో.. రామకృష్ణ ఈరోజు ఇళ్లు ఖాళీ చేయించేందుకు వెళ్లారు.
కానీ ఈ రోజు లక్ష్మీపార్వతి ఇంటిలో లేదు. ఆమె లేని సమయంలో ఇల్లు ఖాళీ చేస్తుండటంతో అక్కడి పరిస్థితిలు కాస్త ఉద్రిక్తంగా మారాయి . అయితే లక్ష్మీపార్వతి మూడు రోజుల క్రితం .. గుంటూరు జిల్లలో .. జగన్ ఓదార్పు యాత్రలో.. బిజి బిజిగా ఉంది. అందువలన ఆమె ఇంటిలో లేదు. అసలు విషయం తెలుసుకున్నా.. లక్ష్మీపార్వతి ఏడుస్తు .. తాను ఓ మహిళనని నాకు శనివారం రాత్రి వరకు సమయం ఇవ్వాలని ఆమె పలుమార్లు ఏడుస్తూ .. కన్నీలతో విజ్ఞప్తి చేశారు.
కానీ నేను ఆధివారం ఉదయంలోగా ఇంటిని వారికి అప్పగించకుంటే తనను అరెస్టు చేసుకోవచ్చునన్నారు. అప్పట్లో ఇల్లు వద్దని డబ్బు తీసుకొని ఇప్పుడు ఖాళీ చేయించడం దారుణమన్నారు. కానీ రామకృష్ణ అయితే గతంలో ఆమెకు అనేక సార్లు ఇల్లు ఖాళీ చేయమని చాలా అవకాశాలు ఇచ్చామని అయినా ఆమె స్పందించక పోవడంతో ఫైనల్ ట్రీట్ మెంట్ అని రామకృష్ణ అన్నారు.
ఇప్పుడు లక్ష్మీపార్వతి పరిస్థితి రోడ్డున పడింది. ఆమె అదుకోవటానికి ... జగన్ ఉన్నడాని కొంత మంది ప్రజలు అనుకుంటున్నారు. గతంలో జగన్ .. రోజకు కొత్త కారు గిప్ట్ గా .. ఇచ్చిన విషయం తెలిసింది. అలాగే.. జగన్ పార్వతి కూడా .. లోటస్ పాంటు .. లాంటి చిన్నది గిప్ట్ గా ఇస్తాడమే .. చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more