బ్యాల్ ట్యాపరింగ్ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను చేయని నేరానికి తనను బలి చేస్తున్నారని చెబుతూ వచ్చిన శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమల్ ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించడంతో.. అతనిపై ఐసీసీ వేటు వేసింది. విండీస్తో జరిగిన రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్టు తేలడంతో మూడో టెస్టులో ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు మ్యాచ్ ఫీజులో వందశాతం జరిమానా విధించింది.
బాల్ ను మెరిసేలా చేసి బ్యాట్స్ మెన్లు దృష్టి మల్లించేందుకు కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించినట్టు ఐసీసీ విచారణలో తేలింది. అయితే తొలుత బుకాయించిన చండీమల్.. తాను ఏదో పదార్థాన్ని తిన్ని తరువాత ఆ లాలాజం దానిపై రాసిన విషయం నిజమని అంగీకరిస్తూనే.. తాను తిన్న పదార్థమేంటన్నది ఖచ్చితంగా చెప్పేలేదు. ఇక ఈ వీడియో ఫుటేజీ పరిశీలించిన అనంతరం అతడిపై వేటు వేస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నాడు.
బంతిపై కృత్రిమ పదార్థాన్ని రాసినట్టు రివ్యూలో స్పష్టంగా కనిపించిందని దీంతోనే అతనిపై చర్యలు తీసుకున్నామని చెప్పిన శ్రీనాథ్.. అతన్ని రానున్న రెండు టెస్టు మ్యాచులలో అడకుండా ఐసీసీ నిబంధనావళిని అనుసరించి ఆ మేరకు తాము చర్యలు తీసుకుని.. అతనిపై రెండు మ్యాచులు బ్యాన్ విధించామని చెప్పారు. అతని మ్యాచ్ ఫీజులో వందశాతం కోత విధించామని కూడా చెప్పారు. లాలాజలం ద్వారా పదార్థాన్ని కూడా బంతికి రాసి మెరిపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించామన్నారు. ఈ విషయంలో మ్యాచ్ అధికారులకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఐసీసీ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more