టీమిండియాకు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ విద్యార్థులతో సరదాగా గడిపాడు. సైన్యంలో లెఫ్ట్నెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ శ్రీనగర్లోని ఆర్మీ పబ్లిక్ పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా చదువు-క్రీడల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాడు. ఈ మేరకు సదరు పాఠశాల ఈ విషయాన్ని తన ట్వీట్టర్ ఖాతాలో పేర్కొంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను చినార్ కార్ప్స్ తన ట్విటర్ ద్వారా పంచుకుంది. లెఫ్ట్నెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోనీ విద్యార్థులతో ముచ్చటించాడు. విద్యార్థులతో ముచ్చటించిన ధోనీ ఆ తర్వాత వారితో కలిసి ఫొటోలు దిగాడని పేర్కొంది. క్రికెట్ నుంచి కాస్త విరామం దొరకడంతో ధోనీ తన ఖాళీ సమయాన్ని ఇలా గడుపుతున్నాడు. త్వరలో భారత్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్లో ఆడనున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more