ఐసీసీ టెస్టు ర్యాంకిగ్స్ లో నిరాశకు గురిచేసిన భాతర బ్యాట్స్ మెన్లు వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్లో మాత్రం అదరగోట్టారు. ఐషీసీ ర్యాకింగ్స్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించగా.. అందులో టాప్ టెన్ లో భారత త్రయానికి స్థానం లభించింది. టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో ఒక్కరు కూడా భారత బాట్స్ మెన్లు లేకపోవడంతో నిరాశపడిన భారత క్రికెట్ అభిమానులకు తాజా ర్యాంకింగ్స్ ఊరటనిచ్చాయి. ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు స్థానం సంపాదించుకోవడమే ఇందుకు కారణం
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో నాలుగో ర్యాంకు దక్కించుకోగా, ఓపెనర్ శిఖర్ ధావన్ ఏడవ ర్యాంకు దక్కించుకున్నాడు. టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో ర్యాంకులో నిలిచాడు. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పదవ స్థానం దక్కించుకున్నాడు. టీం ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండో ర్యాంకులో కొనసాగుతోంది. వన్డేల్లో ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 7వ ర్యాంకు దక్కించుకున్నాడు. టీట్వింటీల్లో కోహ్లీ రెండో ర్యాంకు సాధించగా, రైనా పదో ర్యాంకు పొందాడు. బౌలర్లలో అశ్విన్ నాలుగో ర్యాంకులో నిలిచాడు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more