ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ దెబ్బతో ఇక పై ఛీర్స్ గర్ల్స్ చిందులకు బ్రేక్ పడబోతుంది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జగన్ మోహన్ దాల్మియా ఈ చీర్స్ గర్ల్స్ కి చెక్ పెట్టే యోచనలో ఉన్నారు. అంతే కాకుండా మ్యాచ్ అనంతరం ఫ్రాంచైజీలు జట్టుకు ఇచ్చే విందులకు కూడా చెక్ పెట్టె ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఈ చర్యల ద్వారా ఇప్పటికే మసకబారిన ఐపీఎల్ పరువును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దాల్మియా కఠిన నిబంధనలను అమలు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో బీసీసీఐలోని సభ్యులందరిలో పాటు ఐసీసీ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు దాల్మియా వివరించారు. ఈ నిర్ణయంతో ఐపీఎల్లో చోటు చేసుకుంటున్న స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు దోహపడుతుందనే అభిప్రాయాలన్ని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more