కే,కేశవరావు..టీఆర్ఎస్ పార్టీలోకి అడుగులు వేయటానికి సిద్దమైనట్లు తెలిసింది. ఆయనకు రాజ్యసభ సీటు రాకపోవటంతో .. కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వేళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అధిష్టానం కావాలనే .. తనకు అన్యాయం చేసిందని, అందుకు మనస్తపం చెంది తెలంగాణ కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అధీష్టానం కూడా కావాలనే .. కేకేను రాజ్యసభ సీటు ఇవ్వలేని ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఎందుకంటే గతంలో.. కేకే చేసిన రచ్చ ప్రజలకు తెలుసు. అధిష్టానం పైనే విరుచుకుపడిన కేకే కు అమ్మ దెబ్బతగలటంతో.. అల్లాడిపోతున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
గత కొన్ని రోజులుగా పలు ఊహాగానాలకు తెరలేపిన రాజ్యసభ సభ్యత్వాల ఎంపికకు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ప్రకటించింది. రాజ్యసభకు రాష్ట్రం నుంచి ముందుగా ఊహించినట్లుగా చిరంజీవి పేరు మొదటినుంచే ప్రచారంలో ఉన్నా మిగతా ముగ్గురిని ఒకరిని కర్ణాటక రాష్ట్రం నుంచి ఎంపికచేయగా ..రాష్ట్రం నుంచి సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి, రేణుకాచౌదరి అభ్యర్ధిత్వాలను ఖరారు చేసింది. ఈ ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం ముందుచూపుతో వ్యవహరించిందనే చెప్పాలి. తెలంగాణ అంశాన్ని బుజానికెత్తుకుని అధిష్టానాన్ని, ఇటు రాష్ట్ర నాయకులను ఒకింత ఇబ్బందికి గురిచేసిన కె.కేశవరావుకు చెక్పెట్టేందుకు పాల్వాయి గోవర్ధన్రెడ్డిని తెరపైకి చెచ్చింది. కేకే కంటే సీనియర్ అయిన పాల్వాయిని ఎంపిక చేసి తెలంగాణ వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పకనే చెప్పింది.
రాష్ట్ర కాంగ్రెస్లో ఎన్నో కీలక పదవులుచేపట్టిన పాల్వాయికి ఇవ్వడం ద్వారా నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులకు అత్యంత ప్రాధాన్యం కల్పించామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా చేసింది. ఇప్పటికే జిల్లా నుంచి సీనియర్ మంత్రి కుందూరు జానారెడ్డితో పాటు హుజూర్నగర్ ఎమ్మెల్యే కెప్టెన్. ఉత్తమ్కుమార్రెడ్డికి క్యాబినేట్లో చోటు కల్పించారు. తెలంగాణ వాదానికి చెక్పెట్టాలన్న యోచనతోనే అధిష్టానం ఈ విధంగా వ్యవహరించినట్లు సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చిన ప్రతిసారీ నల్గొండ జిల్లా నేతలు కీలకపాత్ర పోషించడం, ముఖ్యంగా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని పాల్వాయిని ఎంపికచేసారు.
కెకె కు ఇవ్వకుండా ఆయనకంటే జూనియర్లకు ఇస్తే పరిస్ధితి మరోలా ఉంటుంది. ముఖ్యంగా కేకేను మరోసారి రాజ్యసభకు ఎంపికచేయాలంటూ తెలంగాణ ప్రాంత ఎంపీలు అధిష్టానానికి పలుమార్లు విజ్ఞప్తిచేయడం, ఇటువంటి అంశాలను అధిగమించేందుకు కేకే కంటే సీనియర్ అయిన పాల్వాయికి అవకాశం కల్పించారు. అయితే తాను రాజ్యసభ ఎంపికకు ఎవరినీ అభ్యర్ధించలేదని, పార్టీ అధినేత్రి తనకు నేరుగా ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపిందని పాల్వాయి వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more