టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ్ త్వరలో క్రిష్ణ వంశీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ పొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు టైటిల్ గా ‘గోవిందుడు అందరి వాడేలే ’ అని ఖరారు చేసినట్లు గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్త ఆ నోట ఈ నోట దర్శకుడి చెవిలో పడగానే వెంటనే స్పందించి వివరణ ఇచ్చాడు.
ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని, టైటిల్ ఖరారు అయ్యినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఒకవేళ టైటిల్ ఖరారు చేస్తే మీడియాకు తెలియజేస్తామని అలాంటి వార్తల్ని నమ్మవద్దని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీకాంత్ , కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more