Sakshi Maharaj said that danger from fake muslims

Sakshi maharaj said that danger from fake muslims

Sakshi Maharaj, Muslims, Modi, India, NDA Govt, Cow slaughter, Ayodhya

Muslims are not bad, but it's the fake Muslims like Kejriwal and Nitish Kumar who are real threat to the nation," said Sakshi Maharaj, Lok Sabha MP from Unnao, who was speaking at the 3rd 'Sant Samagam' organized by Mahant Mahender Das ji Maharaj of Shani Dham temple in Meerut. During his address to the congregation, Sakshi Maharaj touched upon almost every controversy that raised political tempers in the recent past.

నితీష్, ములాయంలు నకిలీ ముస్లింలు.. జాగ్రత్త

Posted: 01/07/2016 04:25 PM IST
Sakshi maharaj said that danger from fake muslims

బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. ములాయం సింగ్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లు దేశానికి అపాయంగా మారారని అన్నారు నకిలీ ముస్లింలుగా ఉన్న ములాయం సింగ్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లు దేశానికి ముప్పుగా మారారని అన్నారునరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాల వల్ల ఎక్కువగా లాభపడుతున్న కేవలం ముస్లింలు మాత్రమే అని సాక్షిమహరాజ్ వెల్లడించారు. ప్రతిపక్షాలు మోదీ తీసుకువస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్దిని తట్టుకోలేకనే ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ పాకిస్థాన్ తో చర్చ మీద కూడా చర్చిస్తే వివాదం చేస్తున్నారు.. సరే అలా అని వదిలేసినా దాని మీద వివాదం చేస్తారని అన్నారు నకిలీ ముస్లింల నుండి జాగ్రత్తగా ఉండాలని కూడా ములాయం, నితీష్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లను ఉద్దేశించి అన్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో గోమాంసం మీద కఠిన చట్టాలు తీసుకువచ్చినట్లు వెల్లడించారు లక్ష మంది ముస్లింలు రాం మందిరం కట్టడానికి అనుకూలంగా ఉన్నారని వెల్లడించారు.  ఉత్తర్ ప్రదేశ్ లో ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడలేకపోతోందని వివరించారు ఓ సంఘటన జరిగిన 45 రోజుల తర్వాత రెండు లక్షల మంది ముస్లింలు అరాచకానికి పాల్పడితే కనీసం ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితిలో అక్కడి ప్రభుత్వం ఉందని వెల్లడించారు. అలాగే వెస్ట్ బెంగాల్ లో కూడా ఉందని అన్నారు. వేల సంఖ్యలో ముస్లింలు రోడ్ల మీద వచ్చి హింసచేస్తున్నా కానీ మమతా బెనర్జీ మాత్రం ఏ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakshi Maharaj  Muslims  Modi  India  NDA Govt  Cow slaughter  Ayodhya  

Other Articles