స్మార్ట్ ఫోనైనా, మామూలు ఫోన్ అయినా ఫేస్ బుక్ యాప్ ఖచ్చితంగా ఉండాలి అన్నంతలా యూత్ ఫేస్ బుక్ ను ఫాలో అవుతోంది. ఇక కొత్త టెక్నాలజీని, కొత్త యాప్ లను స్పీడ్ గా అడాప్ట్ చేసుకోవడంలో ముందు ఉండేది ఇండియన్ యూతే. అయితే షేస్ బుక్ కు ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిద్రలేచినప్పటి నుండి ప్రతి అప్ డేట్ ను ఫేస్ బుక్ లో ఉంచడం యూత్ కు అలవాటైపోయింది. అయితే తాజాగా ఫేస్బుక్ వినియోగదారుల సంఖ్య భారత్లో 125 మిలియన్లకు చేరింది. కేవలం గత ఆరు నెలల్లోనే భారత్లో ఫేస్బుక్కు 13 మిలియన్ల వినియోగదారులు పెరిగారు. దీంతో భారత్ ఫేస్బుక్కు ప్రపంచంలోనే రెండో పెద్ద మార్కెట్గా మారింది. గత ఏడాది డిసెంబరు నాటికి భారత్లో ఫేస్బుక్ వినియోగదారులు 112 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. మొబైల్లో ఫేస్బుక్ వినియోగించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నందున ఇటీవల ఫేస్బుక్ మార్కెట్ను మరింతగా పెంచుకునేందుకు 2జీ ఫ్రెండ్లీ 'ఫేస్బుక్ లైట్' యాప్ను విడుదల చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more