అగ్రరాజ్యం అమెరికా మరోమారు తన దమననీతిని ప్రదర్శించింది. తమ దేశంలో ఏకంగా వైట్ హౌస్ వద్ద అధ్యక్షుడు బరాక్ ఒబామాను హతమార్చేందుకు రెక్కీలు జరుగుతన్న విషయాలను పక్కన బెట్టి.. అసలు ప్రపంచంలో ఎక్కడా లేదని విధంగా భారత్ దేశంలో హింస ప్రజరిల్లుతుందని కుటిల బుద్దితో నివేదికను రూపోందించింది. తమ దేశంలో పెరుగుతున్న గన్ కల్చర్ ను, నల్లజాతీయుల హింసలను, దారి దోపిడీలను, దోపిడీలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అభివృద్ది చెందుతున్న దేశాలపై ఇలా తన అక్కస్సును వ్యక్తం చేసింది. తమ దేశంలో ఓ మహిళ ఒంటరిగా తిరిగితే అమెను ఎంతమంది కామెంట్లు చేశారో.. మరెంరెందరు ఏమేం చేశారో..? తెలుసుకుని కూడా పరాయి దేశాలలో మాత్రమే హింప పెరుగుతోంది. అదేశ అభివృద్దిన అడ్డుకుంటుందని అభాండాలు వేసి భారత దేశ అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అమెరికా విడుదల చేసిన నివేదికలో ఏ ఏ అంశాలు వున్నాయో చూడండీ..
భారత్ లో భద్రతా దళాలు, పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ, అరాచకాలు చేస్తున్నారని, దేశానికి ఇదే పెను సమస్యగా మారిందని అమెరికా ప్రభుత్వం తాజాగా ఒక నివేదికను తయారు వెలువరించింది. మానవ హక్కులను కాపాడటంలో సైన్యం, పోలీసు వ్యవస్థ విఫలమయ్యాయని పేర్కోంది. అత్యాచారాలు, లంచాలు తీసుకోవడం, ప్రజలను హింసించడం, ఎన్ కౌంటర్లు, నేరాలపై సరైన సమయంలో స్పందించకపోవడం వంటి పలు ఆరోపణలు వారిపై వున్నాయని యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ వివరించింది.
ఎతో మంది మాయమవుతున్నారని, జైళ్లలో పరిస్థితి దారుణంగ ావుందని అన్యాయంగా అరెస్టై నిర్భందంలో వున్నవారి సంఖ్య పెరుగుతోందని, విచారణ నిమిత్తం దీర్ఘకాలం పాటు జైళ్లో మగ్గాల్సిన పరిస్థతి ఏర్పడిందని అరోపించింది.అత్యాచారాలు, గృహహింస వరట్న హత్యలు, పరువు హత్యలు, లైంగిక వేదింపులు, మహిళల పట్ల అగౌరవం అదితరాలు ఇ:డియాలో తీవ్రమైన సాంఘీక సమస్యలని పేర్కోంది. యువతుల అక్రమ ట్రాఫికింగ్, చిన్నారులతో వెట్టిచాకిరరి, యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగడం దేశాన్ని వెనక్కు నెడుడుతన్నాయని అభిప్రాయపడింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్రజాస్వామ్య దేశంగా వున్న ఇండియాలో గత సంవత్సరం పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వెల్లడించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more