రాజధానికి కేంద్రం 2500 కోట్లు నిదులు ఇచ్చిందా?
1. Rs. 1500 కోట్ల రూపాయలు: ఎపి రాజధాని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా, వివిధ నిర్మాణాలు,మౌలిక వసతుల కల్పనకు పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్ట్లు కేంద్రం ప్రకటించింది.
1.1. Rs.500కోట్ల రూపాయలు: రాజ్ భవన్, సచివాలయం, శాసనసభ, హైకోర్టు, మంత్రుల క్వార్టర్లు మొదలైనవాటికి 500 కోట్లు,
1.2 Rs.1000 కోట్లు : మౌలిక వసతుల కోసం వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది
2. Rs.1000కోట్ల రూపాయలు: గుంటూరు,విజయవాడల కోసం వెంకయ్య నాయుడు తన శాఖ నుంచి వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు.
మొత్తం 2500 కోట్లు ఇచ్చినట్లవుతుంది.మరి రాజధానికి కేంద్రం ఇచిన ఈ నిధులు ఎక్కడ, దేనికి ఖర్చు చేస్తున్నారు?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more