టీఆర్ఎస్ పార్టీల్ పవర్ పుల్ నేత అని అందరు చెబుతున్నారు. డైనమిక్ నేత గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం .. తెలంగాణకు వచ్చే కరెంట్ పై లేఖలు రాయటం జరిగింది. దీంతో వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పై తెలంగాణ మంత్రి హారీశ్ రావు కరెంట్ పైర్ అయ్యాడు.
ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న విద్యుత్ యుద్దం .. మంత్రి హరీశ్ రావు .. దైర్యంగా మాట్లాడటం జరిగింది. అంటే ఆయన పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని వాదించే గుణం ఆయనలో బలంగా ఉంది. కేంద్రం చేసిన ఒప్పందం ప్రకారమే తెలంగాణకు కరెంట్ రావాలని ఆయన డిమాండ్ చేయటం జరిగింది. ఆయన దూకుడు అంత తెలంగాణ ప్రజలకు కోసమే.
ఆయన ఆవేశం అంత తెలంగాణ ప్రాంతం అబివృది చేయాలనే తపన హరీశ్ రావులో కనిపిస్తుంది. కానీ అందరు బాగుండాలని కోరుకునే హరీశ్ రావు. ఇలామాట్లాడటం అంత బాగాలేదు. పదేళ్ల ఉమ్మడి రాష్ట్రంలో మీ సెక్రటేరియట్.. మీ అసెంబ్లీ..మీ డీజీపీ ఆఫీసులు ఉన్నాయి. వారికి విద్యుత్ వద్దా? అంటూ తనదైన శైలిలో దైర్యంగా బెదిరింపు ధోరణిలో మీడియా ముందు మాట్లాడటం జరిగింది.
అంటే హరీశ్ మంత్రి అయిన తన పద్దతి మార్చుకోలేదు. ఉద్యమం చేసినప్పుడు ఎలా ఉన్నాడో ..ఇప్పుడు అలాగే ముందుకు దూకుతున్నాడు. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూస్తున్నారు. సమన్యాయం కావాలనుకుంటే.. ఇరు ప్రాంతాల నేతలు, పెద్దలు కూర్చోని మాట్లాడి సమస్యను పరిష్కారించుకోవాలి.అంతేగానీ .. మీరు కరెంట్ ఇవ్వకపోతే..మాకు చాలాఆలోచనలు ఉన్నాయని..చిన్నపిల్లల ధోరణిలో మాట్లాడి, మంత్రిగా హరీశ్ గౌరవం తగ్గించుకుంటున్నాడు. మీ ఇంటికి మాఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అనే విషయం మంత్రిగారు ఎలా మరిచిపోయరో అర్థంకావటం లేదని ..రాజకీయ మేథావులు అంటున్నారు.
రెండు రాష్ట్రాల పెద్దలు కలిసి మాట్లాడుకొని.. త్వరలో ఈ కరెంట్ సమస్యను సామరస్యంగా పరిష్కారించుకోవాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more