ప్రక్రుతి.. ప్రజల పై పగ పట్టిందా అనే అనుమానం కలుగుతుంది. దేశంలో ఎక్కడ చూసి, మరణఘోషాలే, బంధువుల ఆర్తనాధాలే వినిపిస్తున్నాయి. 24 మంది తెలుగు నేల బిడ్డలను హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది మింగేసింది. ఆ తల్లిదండ్రుల ఆత్మఘోషా వినే దేవుడే కరువయ్యాడు. ఈ ఘటన మరవక ముందే.. మరో ఘోరమైన ఉత్తర భారతదేశంలోని పవిత్ర పుణ్య నదులు, పుణ్య క్షేత్రాలను సందర్శించుకుని వద్దామనుకునే వారిపై మరణం విరుచుకుపడింది. ఈ ఘనటలో 13 మంది జల సమాధి అయ్యారు.
మరణం ఏ రూపంలో, ఎటు వైపు నుండి వస్తుందో.. ఎవరు చెప్పలేరు. కానీ నిత్యం మరణం మన వెనక నీడాలా వెంటాడుతుంది. రష్యా నుంచి పుణ్య క్షేత్రాలు చూద్దామని వచ్చిన 13 రష్యా యాత్రికులు భగీరథి నదిలో జలసమాధి అయ్యారు. ఈ యాత్రికులందరూ గంగోత్రి నుంచి రుషికేశ్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినదానిని బట్టి తెలుస్తోంది.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more