వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి రాఖీ కట్టారు. ఈ ఉదయం ఇడుపులపాయకు చేరుకున్న ఆమె వైఎస్సార్ ఘాట్ ను సందర్శించారు. రక్షాబంధన్ పర్వదినాన్ని ఇక్కడే జరుపుకున్నారు. మహానేత బతికుండగా ఆయనకు రాఖీ కట్టేవారమని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆడపడుచుల కోసం వైఎస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సురేఖ తెలిపారు. రాష్ట్రంలో ఏ ఆడపడుచూ వైఎస్ఆర్ను మరిచిపోదన్నారు. వైఎస్ జగన్కు ఈ రాఖీ పౌర్ణమికి ఆడపడుచులు రాఖీలు కట్టలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే జగన్ బయటకు వస్తారని సురేఖ విశ్వాసం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more