‘రా.వన్’ సినిమా హోర్డింగ్ ఏర్పాటుకు ముంబై నగర పాలక సంస్థ ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఆ హోర్డింగ్ను తొలగిం చని కారణంగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ రూ.50 వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. వివరాలు.. షారూఖ్ ఖాన్, ఆయన భార్య గౌరి పేరిట ఖార్(పశ్చిమ)లోని రామకృష్ణ మిషన్ మార్గ్లో ‘టుస్కనీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ ఉంది. ఈ కంపెనీ అద్దాల గోడకు గత సెప్టెంబర్లో బృహన్ ముంబై కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకుని ‘రా.వన్’ సినిమా హోర్డింగ్ అమర్చారు. అయితే, గడువు ముగిసినప్పటికీ, హోర్డింగ్ తొలగించకోవ డంతో తొలుత నోటీసులు ఇచ్చిన నగరపాలక సంస్థ, ఆ తర్వాత రూ.50వేలు జరిమానా విధించింది. దీంతో షారుఖ్ కంపెనీ ఉన్నతాధికారులు కార్పొరేషన్కు జరిమానా చెల్లించి, సదరు హోర్డింగ్ను తొలగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more