Tdp coming to an end says radha

tdp coming to an end says radha

tdp coming to an end says radha

7.gif

Posted: 04/29/2012 12:27 PM IST
Tdp coming to an end says radha

       టిడిపి పని అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నేత వల్లభనేని వంశీకి ఆ పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. 2004లో తాను చంద్రబాబును కలిశానని తనకి ఎవరూ షోకాజులివ్వలేదని చెప్పారు.ra విశ్వసనీయతే కొలమానంగా తాను జగన్ పార్టీలో చేరానని చెప్పారు. అభిమానులు తన నిర్ణయాన్ని సమర్థించారని తెలిపారు.
       1989లో కాంగ్రెస్ పార్టీ నాన్న మరణాన్ని ఓట్లుగా మలుచుకుందని, ఆ తర్వాత కొందరు నాయకులు తనని తొక్కే ప్రయత్నం చేశారని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ కష్టకాలంలో తనకు అండగా నిలిచారని చెప్పారు. ఆయన వద్దంటున్నా కొందరి నాయకుల తీరు వల్ల ఆ నాడు కాంగ్రెస్ పార్టీ మారినట్లు చెప్పారు. చిరంజీవి అమాయకుడని, ఆయనకు రాజకీయం తెలియదని చెప్పారు. కొందరు ఆయన్ను తప్పుదారి పట్టించారన్నారు. సైకిల్ షాపులో పనిచేసే రంగా అంత నేత అయ్యారంటే ప్రజలు ఆయన్ను నమ్మారు. ప్రజల నమ్మకమే నడిపిస్తోందని చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy greets governor
Vallabhaneni vamsi clarifies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles