Lagadapati rajagopal

Lagadapati Rajagopal.gif

Posted: 03/21/2012 06:59 PM IST
Lagadapati rajagopal

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేడు వచ్చిన ఉప ఎన్నికల ఫలితాల పై మాట్లాడారు. డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించి రెండు సంవత్సరాలు దాటినా ఆయనను ప్రజలు ఇంకా మరచిపోవడం లేదని ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే పరిస్థితి అర్థం అవుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పార్టీలో నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలే కారణమని, దానికి కాంగ్రెస్ పార్టీనేతలు బాధ్యత వహించాలని అన్నారు. పార్టీలో ఇలాంటి దుస్థితి కొనసాగితే 2014లో కాంగ్రెస్ పరిస్థితి కష్టమేనని ఆయన జ్యోస్యం చెప్పారు.

వైయస్ జగన్ తో ఉన్న అంతర్గత సంబంధం వలనే లగడపాటి ఇలా మాట్లాడుతున్నాడని, భవిష్యత్తులో లగడపాటి వైయస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Husband attacked on her wife
Yeddyurappa to be made cm in 24 hours  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles