ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ భాగ్యనగరం లోని నెక్లెస్ రోడ్లో సైకిల్ కి సవారీ మొదలైంది. పీపుల్స్ ప్లాజాలో ఈ (ఆదివారం) ఉదయం సైకిల్ రేస్ లు మొదలయ్యాయి. హైదరాబాద్ సైకిల్ క్లబ్, జీహెచ్ ఎంసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ డబ్బు కంటే ప్రధానం ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యం విషయంలో వ్యాయమం కీలకపాత్ర వహిస్తుందన్నారు. అంతేకాదు., నెక్లెస్ రోడ్ లోని ఐమాక్స్ దాకా సైకిల్ జోన్ గా ప్రకటించారు. ఉదయం పూట ఈ రోడ్ లో సైకిళ్లు మాత్రమే అనుమతిస్తారు.
భవిష్యత్తులో 123 కిలోమీటర్ల పొడవునా సైకిల్ ట్రాక్ నిర్మిస్తున్నట్లు సిటీ మేయర్ హుస్సేన్ తెలిపారు
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more