విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో మల్లికార్జున మహామంటపానికి ర్యాంప్ ల నిర్మాణానికి గతంలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే దీని పై కొన్ని అభ్యంతరాలు రావడంతో దీనిపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈ ర్యాంపు నిర్మాణ సాధ్యాసాధ్యాలను ఆ కమిటీ పరిశీలించింది. ఈ ర్యాంపుల నిర్మాణం సాధ్యమేనని ఈ కమిటీ ప్రాథమిక అంచనాకి వచ్చింది.
అర్జున వీధి నుండి మహా మంటపానికి వెళ్లేందుకు, అక్కడి నుండి ఘాట్ రోడ్డుకు వెళ్ళేందుకుక రెండు ర్యాంపుల నిర్మాణం సాధ్యమేనని దీనికి 18 నుండి 20 కోట్ల రూపాయల వ్యయం కాగలదని ఓ అంచాకు వచ్చారు. మొత్తానికి ఈ ర్యాంపులతో భక్తుల కష్టాలు తీరనున్నాయని భక్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more