సుప్రీం కోర్టులో వైయస్ విజయమ్మ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తదితరులు మీద వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోవలసిందిగా సుప్రీం కోర్టు కోరింది. లేకుంటే మేమే దాన్ని కొట్టేస్తామని కూడా చెప్పటంతో విజయమ్మ న్యాయవాది ఆ పిటిషన్ ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. హైకోర్టులో వాదనలు జరిగాయి, తీర్పు వాయిదా పడింది. ఈ సందర్భంలో జోక్యం చేసుకోవటం సమంజసం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. పోనీ తీర్పు వ్యతిరేకంగా వస్తే వాటిమీద ఆరోపణలు చెయ్యటం సహజమే కానీ, తీర్పు వాయిదా పడింది కాబట్టి ఈ సందర్భంలో ఈ కోర్టు ప్రమేయం అవసరమా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
ఈ రాష్ట్రంలో న్యాయం జరగదని అందువలన కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యమని విజయమ్మ వేసిన పిటిషన్ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని ప్రశ్నించేదిలా ఉందని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more