భక్తితో కూడిన జ్ఞానాన్ని కలిగినప్పుడే మనిషి తన గురించి తాను తెలుసుకోగలుగుతాడు. తనలో వున్న శక్తిసామర్థ్యాలను సాధన మార్గంవైపు మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇటువంటి జ్ఞానాన్ని పొందగలగాలంటే.. ముందు భగవంతుడిని సాధనగా చేసుకోవాలి.
భగవంతుని చుట్టూ అలుముకుని వున్న దివ్యత్వాన్ని, అందులో వున్న ఉపదేశాలను, ప్రబోధాలను గ్రహించగలగాలి. అందులో ఆచరణయోగ్యమైన వాటిని నిత్యం ఆచరించాలి. అందులో వున్న నీతిని గ్రహించి నలుగురికి పంచిపెట్టాలి. తనలో వున్న ఇటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి మోక్షసాధనకు ప్రయత్నాలు చేస్తే.. పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యమే మోక్షాన్ని కలిగిస్తుంది.
ఇలాకాని పక్షంలో.. అజ్ఞానంతో జీవితాన్ని కొనసాగించేవారు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేరు. తిరిగి ఏదో ఒక నీచమైన జన్మను ఎత్తి, పాపాలను అనుభవించాల్సి వుంటుంది. పాపపుణ్యాలు సమానంగా వున్నప్పుడే ఆత్మ మనిసి రూపంలో జన్మిస్తుంది. భగవంతుడు సృష్టించిన జీవచలరాశులు ఏవీ ఆయన భక్తిని గుర్తించలేకపోతున్నాయి. అయితే కేవలం మానవుడు ఒఖ్కడే ఆయన్ని గుర్తించనవాడు. అందుకే మానవజన్మం ఎంతో ఉత్తమమైంది అంటారు.
మనిషి తనకున్న జ్ఞానంతోనే నలుగురిలో వివేకంగా మెలిగి.. భగవంతుని కీర్తిని గానం చేస్తే భగవంతుడు పరవశం చెందుతాడు.
ఆధ్యాత్మికమార్గంలో నడవడానికి సరైన గురువును ఎంచుకోవాలి. ఆయన చూపిన మార్గంలో నడిచి, నీతిసూత్రాలు ఆచరించాలి. భగవంతుని మీద చూసే భక్తిశ్రద్ధలే మనకు మోక్షాన్ని కలిగిస్తాయి.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more