నటి శ్రీదేవి మరణంపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని టీవీ ఛానెళ్లు అదే పనిగా స్టోరీలు క్రియేట్ చేసి చికాకు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాత్ టబ్ బులిటెన్లపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్న విషయం తెలిసిందే.
దీంతో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించారు. ‘మీడియాకు, సోషల్ మీడియాను వాడే వాళ్లకు, ప్రజలకు ఇదే నా విజ్నప్తి. ఆమె మరణం వెనుక ఏవేవో కథనాలు వస్తున్నాయి. ఆమె మరణానికి గౌరవం ఇవ్వండి. కృతజ్నతలు’ అంటూ బన్నీ ఓ ట్వీట్ చేశాడు.
ఒక్క బన్నీనే కాదు.. రానా, కాజల్, మెహ్రీన్ తదితరులు కూడా విజ్నప్తి చేస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ప్రముఖులు కూడా శ్రీదేవి మరణంపై మీడియాలో వస్తున్న కథనాలపై మండిపడుతున్నారు. ఆమెను రెండోసారి కూడా చంపకండంటూ విజ్నప్తి చేస్తున్నారు.
My Humble request to the media , social platform content providers , and people at large. There is a lot of wrong speculation going on . I request each and every one to respect the dead. Thank you ! #LetHerRestInPeace pic.twitter.com/nZkPYjhT1Q
— Allu Arjun (@alluarjun) February 27, 2018
#LetHerRestInPeace pic.twitter.com/7W2jOBjFNF
— Mehreen Pirzada (@Mehreenpirzada) February 27, 2018
The body of work she has left behind is incomparable with few actors in Indian cinematic history. She attained a pinnacle of glory truly destined for people who belong with the Gods. Let's not trivialize her memory by tarnishing a true legend. #LetHerRestinPeace pic.twitter.com/yIO3LQUilO
— Rana Daggubati (@RanaDaggubati) February 27, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more