మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం నుంచి మొదటి సాంగ్ రేపు సాయంత్రం వచ్చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు తొలి పాటను చెప్పిన టైమ్ ప్రకారమే విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కూడా ధృవీకరించాడు.
‘ఇచ్చిన మాట ప్రకారం.. రంగస్థలం మొదటి పాట. ఎంత సక్కగున్నావే.. మిమల్ని అలరిస్తుందని భావిస్తున్నా!’ అంటూ దేవీ ఫేస్ బుక్ లో ట్వీట్ చేశాడు. చంద్రబోస్ రాసిన పాట ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దేవీ దుమ్ము దులిపాడు. లహారి మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదల కానుంది.
విలేజ్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలంలో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా చెవిటి వాడి పాత్రలో చెర్రీ.. రామ లక్ష్మి పాత్రలో సమంత కనిపించబోతున్నారు. జగపతి బాబు, ఆదిపినిశెట్టి, అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more