Psu bank employees to go on nation wide strike on november 12 to press for wage revision

SBI, Public Sector Banks, National Organisation of Bank Worker, Convener M V Murali, C H Venkatachalam, Bank Unions

psu bank employees to go on nation wide strike on november 12 to press for wage revision

12న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల ఒక్క రోజు సమ్మె,

Posted: 11/11/2014 02:44 PM IST
Psu bank employees to go on nation wide strike on november 12 to press for wage revision

దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగబోతున్నారు. వేతనం పెంచాలంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో ఈ నెల 12న ఒక్క రోజు దేశవ్యాప్త సమ్మెను తలపెట్టనున్నారు. గతంలో పెరిగిన మాదిరిగా 11 శాతం కాకుండా 23 శాతం మేర తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. తాము ముందుగా చెప్పినట్లు 25శాతం మేర వేతనాలను పెంచాలన్న డిమాండ్ నుంచి కొంత తగ్గామని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కూడా తమ డిమాండ్ ను పరిశీలించాని యూనియన్లు అంటున్నాయి.

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంపాయిస్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో ఐదు ఉద్యోగుల సంఘాలు, 4 ఉన్నతాధికారుల సంఘాలు పనిచేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల ఉద్యోగులందరూ సమ్మె చేయబోతున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. డిసెంబర్ 2 నుంచి 5 వరకు జోన్ వారీగా మళ్లీ సమ్మె చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2న దక్షిణ జోన్ ఉద్యోగులు నిరసనకు దిగనున్నట్లు వెంకటాచలం చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే బ్యాంకు సిబ్బందికి వేతనాలు మాత్రం సరైన స్థాయిలో చెల్లించడం లేదని ఆయన పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more