Normal conditions in vishaka by evening

normal conditions, evening, Andhra pradesh, Chief minister, chandrababu, commodities, hudhud, vishaka, groceries, prices, hike, water

normal conditions in vishaka by evening, says Andhra pradesh Chief minister chandrababu

విశాఖలో సాయంత్రానికల్లా సాదారణ పరిస్థితులు..

Posted: 10/14/2014 01:15 PM IST
Normal conditions in vishaka by evening

విశాఖలో ఈ రోజు సాయంత్రానికల్లా సాధారణ పరిస్థితులు నెలకొల్పుతామని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యావసరాల కోసం ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పక్క జిల్లాల నుంచి నీటీ ట్యాంకర్లు తెప్పించామని, ఫైర్ ఇంజిన్లతో అపార్టుమెంట్లకు కూడా నీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఐదు, ఆరు జిల్లాల నుంచి కూరగాయలు తెప్పిస్తున్నామని, తక్కువ ధరలకే కూరగాయలు, ఉల్లిపాయలు కూడా అందిస్తామని తెలిపారు.

హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సంతో విశాఖలో పలు సంస్థలు కోల్పోయిన నష్టాన్ని బాబు వెల్లడించారు. ఒక్క నేవీకే రూ.2వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.340 కోట్ల ఆస్తినష్టం, విశాఖ విమానాశ్రయానికి రూ.500 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. అటు తుపాను వల్ల షిప్పింగ్ హార్బర్ కు వందకోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ట్రాన్స్ కో సంస్థకు వేయి కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు వివరించారు. అయితే పూర్తి నివేదికలు అందలేదని అవన్నీ అందిన తరువాత నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : normal conditions  evening  Andhra pradesh  Chief minister  chandrababu  commodities  hudhud  vishaka  groceries  prices  hike  water  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more