మానవ శరీరానికి ఆరోగ్య ఆహారంగా పిలువబడే ఇడ్లీ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అందులో ఏ విషపదార్థాలూ కలపలేదు.. అయినప్పటికీ సదరు మనిషి ఇడ్లీ తినడంతో మరణించాడు. ఇది వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. జరిగింది మాత్రం నిజం! కేరళ రాష్ట్రంలో ప్రత్యేకంగా జరుపుకునే ఓనమ్ ఉత్సవాల్లో భాగంగా ఈ అపశృతి చోటు చేసుకుంది.
ఓనమ్ ఉత్సవాల సందర్భంగా అక్కడి స్థానిక క్లబ్ ఇడ్లీ పోటీలను నిర్వహించింది. ఇందులో భాగంగానే పాల్గొన్న కుదముతన్ అనే వ్యక్తి.. ఇడ్లీలను వేగంగా తినే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ఇడ్లీ గొంతులో ఇరుక్కుంది.. అతను ఎంత దానిని తీయడానికి ఎన్ని తంటాలు పడినా.. ఫలితం లేకపోయింది. దాంతో ఊపిరి ఆడకపోవడంతో ఆ వ్యక్తి అక్కడే మరణించాడు. అయితే ఇంకా బతికేవుండవచ్చునన్న ఆశతో అతనిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్తే.. అతను అప్పటికే మరణించాడని వైద్యులు ధృవీకరించారు. దీంతో పండుగ ఉత్సవాల్లో హాయిగా వుండాల్సిన ఆ ప్రాంతం... కుదముతన్ మరణంతో దు:ఖ వాతావరణంతో అలుముకుంది.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more