Three 3 inter girls drown in krishna river near vijayawada

Three inter girls drown in Krishna river, 3inter girls drown in Krishna river Students Drown, Krishna River, Tadepalli, Guntur District, రాఖీ విషాదం, రాఖీ పౌర్ణమి, గుంటూరు జిల్లా, కృష్ణా, గుంటూరు, సీతానగరం, తాడేపల్లి, ఇంటర్ విద్యార్థినులు, విజయవాడ

Three (3) inter girls drown in Krishna river near Vijayawada: A tragic incident took place in Sithanagaram of Thadepally mandal in Guntur District as three intermediate students died drowning in the..

గుంటూరు జిల్లాలో రాఖీ విషాదం?

Posted: 08/10/2014 10:02 AM IST
Three 3 inter girls drown in krishna river near vijayawada

రాఖీ పౌర్ణమి రోజునే. గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసకుంది. ముగ్గురు విద్యార్థినులు కృష్ణా నదిలో గల్లంతైన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగర్ లో చోటు చేసుకుంది. గల్లంతైన ముగ్గురు విద్యార్థినులు పల్లవి, పూజిత, నాగలక్ష్మిగా గుర్తించారు. వీరిలో ఒకరి మృతదేహం లభించింది. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
మృతులు విజయవాడలోని ఆటోనగర్ కు చెందిన వారు. ఓ కార్పొరేట్ కాలేజీలో వీరు చదువుతున్నట్టు తెలిసింది. రాత్రి వీరు నదిల్లో గల్లంతైవుంటారని భావిస్తున్నారు. అయితే విజయవాడకు చెందిన వీరు గుంటూరు జిల్లా వైపు ఎందుకు వచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగి.. తల్లిదండ్రులు విచారించే పనిలోపడ్డారు. ఈ ముగ్గురు విద్యార్థులు బాల్య స్నేహితులు.., ఒకే కాలేజీలో చదువుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more