ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నేరం చేశాడు... కానీ.. కేసు నమోదు చేయలేం కోర్టు చేతులేత్తేచింది. గుజరాత్ అసెంబ్లీకి 2012లో జరిగిన ఎన్నికల్లో నామినేషన్ పత్రాల్లో తన పెళ్లి వివరాలను వెల్లడించకుండా ప్రజా ప్రాతినిద్య చట్టాన్ని ఉల్లంఘించి నరేంద్ర మోదీ నేరానికి పాల్పడ్డారని ఆహ్మదాబాద్ కోర్టు పేర్కొంది. కానీ, ప్రస్తుతం నరేంద్ర మోదీ పై కేసు నమోదు చేయలేమని అదనపు ఛీప్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం షేక్ చెప్పారు.
ఈ విషయం పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత నిశాంత్ వర్మ, నరేంద్ర మోదీ పెళ్లి విషయం పై కోర్టులో ఫిటిషన్ దాఖలు చేయటం జరిగింది. అయితే కోర్టు మాత్రం ఇది విచారణార్హమైంది కాదంటూ కోర్టు తోసిపుచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత మాత్రం పట్టువిడకుండా.. నరేంద్ర మోదీ పెళ్లి విషయం పై లోతుగా ఆలోచించి అడుగులు వేస్తున్నారు. అసలు వాస్తవాలు వెల్లడించకుండా ప్రజా ప్రతినిద్య చట్టంలోని సెక్షన్ 125-ఏ(3)ను ఉల్లంఘించి మోదీ నేరానికి పాల్పడ్డారు.
అయితే ఈ సెక్షన్ ను ఉల్లంఘించిన కేసుల్లో నేర శిక్షా స్మృతిలోని సెక్షన్ 468(2)(బి) ప్రకారం ఏడాదిలోగా ఫిర్యాదు చేయాలి. కానీ ఈ నేరానికి పాల్పడిన 16 నెలలు దాటిపోయింది. ఇప్పుడు ఈ ఫిర్యాదు ను పరిగణనలోకి తీసుకోలేం, అని కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ప్రజా ప్రాతినిద్య చట్టంలోని సెక్షన్ 125(ఏ) ను ఉల్లంఘిస్తే గరిష్టంగా ఆరు నెలల వరకు జైలు శిక్షపడుతుంది. నేరా శిక్షా స్మృతిలోని సెక్షన్ 468 కింద పెద్దగా తీవ్రత లేని కేసుల్లో మూడేళ్ల వరకు శిక్ష ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత .నరేంద్ర మోదీ పెళ్లి విషయం పై.. సుప్రీం కోర్టుకు వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి శిక్షపడే వరకు పోరాటం చేస్తానని అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more