Seemandhra central ministers met jairam ramesh

Seemandhra Central Ministers met Jairam Ramesh, Seemandhra Union Ministers, Jairam Ramesh, Jairam Ramesh, New Delhi, bifurcation of Andhra Pradesh, hyderbad uion territory, chiranjeevi,

Seemandhra Central Ministers met Jairam Ramesh, Seemandhra Union Ministers, Jairam Ramesh, Jairam Ramesh, New Delhi, bifurcation of Andhra Pradesh, hyderbad uion territory, chiranjeevi,

యూటీ చేస్తే విభజనకు సహకరిస్తాం ?

Posted: 11/27/2013 11:44 AM IST
Seemandhra central ministers met jairam ramesh

రాష్ట్ర విభజన అంశం తుది ఘట్టానికి చేరుకున్న తరుణంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు చివరి వరకు తమ ప్రయత్నాలు చేసుకుంటూనే పోతున్నారు. నేడు ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు చిరంజీవి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పురందేశ్వరి, కిల్లి క్రుపారాణి, జేడీ శీలం, పనబాక లక్ష్మీ సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో పలు విషయాలను గురించి చర్చించినట్లు సమావేశం తరువాత మంత్రులు మీడియాతో చెప్పారు. కేంద్రమంత్రి చిరంజీవి మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అనివార్యమని, అందువల్ల సీమాంధ్ర ప్రజలు కూడా అంగీకరించాలని, హైదరాబాద్ పై అందరికి భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యూటీ చేయాల్సిందేనని, రాజీపడే ప్రసక్తి లేదని , హైదరాబాద్ ను యూటీ చేస్తే సీమాంధ్రులు విభజనకు అంగీకరించాలని, భధ్రాచలం ను తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంచాలని చెప్పినట్లు తెలిపారు.

సీమాంధ్రకు ప్రత్యేక రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేయాలని, యూటీ చేస్తే విభజనకు అంగీరిస్తామని జేడీ శీలం తెలపగా, కొత్తరాజధానికి అవసరమైన నిధులు, స్థలం కేటాయించాలని, నీటి విషయమై నిపుణుల కమిటీ వేయాలని కోరినట్లు చెప్పారు. వీరందరి వాదలను విన్న కేంద్ర మంత్రి జైరాం రమేష్ సీమాంధ్ర ప్రాంత సమస్యలనే సీరియస్ గా పరిశీలిస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more