తూత్తుకుడిలో ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ కు చేధు అనుభవం ఎదరైంది. క్రితం రోజున ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తూత్తుకుడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేశారు. ఇక తూత్తుకుడిలో జరిగిన అల్లర్లలో ఏకంగా పదకొండు మంది మరణించారని, పదుల సంఖ్యలో అందోళనకారులు గాయాల పాలయ్యారని వారికి తన సంతాపం తెలిపన కమల్.. ఇవాళ నేరుగా క్షతగాత్రులు చికిత్స పోందుతున్న ప్రభుత్వ అసుపత్రుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు.
ఈ నేపథ్యంలో ఆయనకు అక్కడ చేధు అనుభవం ఎదురైందని వార్తలు అందుతున్నాయి. కమల్ హాసన్ ను అస్పత్రి నుంచి వెళ్లిపోవాలని క్షతగాత్రుల బంధువులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ వార్తలను స్థానిక పత్రికలు మాత్రం తప్పుగా పేర్కొంటున్నాయి. కమల్ హాసన్ ను వెళ్లిపోమ్మిని బాధితుల కుటుంబసభ్యులు కొరకడం లేదని, ఆయనను తమ వానిరి ఎంతలా గాయాలయ్యాయో.. ఎక్కడబడితే అక్కడ పోలీసులు చితకబాదారని ఒళ్లంతా గాయాలయ్యాయని అవి చూడమని వారు కమల్ హాసన్ ను కొరుకుంటున్నారని వార్తలు రాశాయి.
ఆనంతరం ఆయన బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తూత్తకూడి స్టెరిలైట్ రాగి పరిశ్రమ విస్తరణ పనులపై ప్రజల శాంతియుత పోరాటాన్ని ప్రభుత్వాలు విస్మరించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని అన్నారు. అసలు పోలీసు ఫైరింగ్ కు అదేశాలు ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. విస్తరణ పనులను అపాలని డిమాండ్ ను విస్మరించిన ప్రభుత్వాలు ప్రజల వినతికి కూడా విస్మరించాయని, దీంతో ప్రజలు శాంతియుత అందోళనా కార్యక్రమాలను కావాలని ప్రభుత్వం పోలీసులను ప్రేరేపించిందని, ఈ ఘటనలో పదరకొండు మంది మరణించగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారని .. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి మూలంగా జరిగిన హత్యలని కమల్ పేర్కోన్నారు.ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.
తూత్తకూడి స్టెరిలైట్ రాగి పరిశ్రమ విస్తరణ పనులపై ప్రజల శాంతియుత పోరాటాన్ని ప్రభుత్వాలు విస్మరించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని అన్నారు. విస్తరణ పనులను అపాలని డిమాండ్ ను విస్మరించిన ప్రభుత్వాలు ప్రజల వినతికి కూడా విస్మరించాయని, దీంతో ప్రజలు శాంతియుత అందోళనా కార్యక్రమాలను కావాలని ప్రభుత్వం పోలీసులను ప్రేరేపించిందని, ఈ ఘటనలో పదరకొండు మంది మరణించగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారని .. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి మూలంగా జరిగిన హత్యలని కమల్ పేర్కోన్నారు.
#WATCH Makkal Needhi Maiam chief Kamal Haasan meets people who were injured in #SterliteProtest yesterday, at General Hospital in #Thoothukudi; family of victims say, 'we are facing difficulties due to your visit. Please leave from here' pic.twitter.com/o2Xbrql312
— ANI (@ANI) May 23, 2018
(And get your daily news straight to your inbox)
May 17 | హర్యాణలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఉదయం వేళ నడుస్తూ వెళ్తున్న ఓ కష్టజీవి గొంతు నులిమి నడిరోడ్డుపై దోపిడీకి పాల్పడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ... Read more
May 17 | కృష్ణా, రామా అని భగవంతుడి నామ జపం చేయాల్సిన వయస్సులోనూ ఓ వృద్దుడు తన మనవరాలి వయస్సులోని మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి... Read more
May 17 | ఏమి జరిగినా మన మంచికే అన్న సూక్తిని పాటిస్తూ.. ధైర్యంగా ముందుకు నడిస్తే.. అపజయాలే విజయశిఖారాలుగా మారుతాయన్నది పెద్దల మాట. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మీ అనే మాట కూడా పుట్టింది. ఈ సూక్తి... Read more
May 17 | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు... Read more
May 17 | షరియా చట్టం అమలుజరిగే ఇస్తామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అమలుపర్చే బహిరంగ శిక్షలు పలు సామాజిక మాద్యమాల్లోనూ... Read more