తన భర్తే తనకు ప్రత్యేక్ష ధైవం అని భావించే భారత దేశంలో.. ఓ భార్య తన భర్తపై కలిగిన అనుమానంతో చేయకూడని పని చేసి కటకటాలు లెక్కపెడుతుంది. తన భర్తపైన వున్న అమితమూన ప్రేమే అమెను ఈ చర్యలకు పాల్పడేలా చేసిందని అమె నెత్తినోరు బాదుకుని చెబుతున్నా.. అమె చేసింది ముమ్మాటికి తప్పే.. అంటూ మహిళా లోకమే అమెను నిందిస్తుంది. ఇంతకీ జరిగిందేంటో తెలుసా..?
తన భర్త వేరే మహిళలో అక్రమ సంబంధం కలిగివున్నాడనే అనుమానంతో జలంధర్లోని జోగీందర్ నివాసి ఆజాద్సింగ్ భార్య అతని మర్మాంగాలను కోసి వాష్ రూమ్ లో వేసి మరీ ప్లష్ చేసింది. ఈ ఘటనలో అజాద్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అస్పత్రికి పరుగు తీశాడు. అక్కడి వైద్యులు పోలీసులకు సమాచారం చేరవేశారు. బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని వైద్యులు తెలిపారు.
అయితే జరిగిన ఘటనను తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. భార్య ఇంతటి దారుణానికి ఒటిగట్టిందా..? అని అశ్చర్యపోయారు. ఆజాద్సింగ్ నుంచి వివరాలు సేకరించారు. రాత్రివేళ తాను నిద్రిస్తుండగా తన భార్య ఈ చర్యకు పాల్పడిందని బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. అంతకుముందు తన తలపై గట్టిగా బలమైన వస్తువుతో తలపై మోదిందని దాంతో తాను స్పృహ కోల్పోయాయని కూడా చెప్పాడు. తరువాత తన మర్మాంగాలను కోసి టాయిలెట్ లో పడేసి అక్కడి నుంచి పరారైంది. దీంతో అమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అమె కోసం అన్వేషణ మెదలుపెట్టి చివరకు పక్షం రోజుల తరువాత పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more