దేశ రాజధాని ఢిల్లీలో ప్రేమజంటలు మరీ బరితెగించిపోతున్నాయి. ఇటీవల సభ్యత, సంస్కారాన్ని మర్చిపోయి నడిరోడ్డు మీదు అదర చుంభనాలు, కౌగిలింతలో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనను మరువక ముందే మరో ప్రేమ జంట అంతకంటే ఎక్కువగా బరితెగించారు. దేశ రాజధాని ప్రజల రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన మెట్రో రైలులోనే రాసలీలలకు తెరలేపారు. అది ఎంతలా అంటే, రైలు ఖాళీగా వుందని భావించిన ప్రేమ జంట అరకోర ప్రయాణికులున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా అవేశంతో పూనకం వచ్చినట్లుగా వ్యవహరించారు.
భారత దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోయి సినిమాల్లో చూపించినట్లుగా, పాశ్చాత సంస్కృతి మోజులో ఎంతలా భరితెగిస్తున్నారో చెప్పడం సాధ్యం కాదు. ఇప్పటికే దేశ రాజధాని అత్యాచారాలకు రాజధానిగా మారుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు సామాన్యులను కూడా అదిశగా ప్రేరేపించే అవకాశాలు లేకపోలేదన్న అరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. విషయానికి వస్తే ఢిల్లీ మెట్రో రైలులో రాత్రి సమయంలో రైలు ఖాళీగా వుంది. అదే అదనుగా భావించిన ఓ ప్రేమ జంట అవేశంతో కామాగ్నితో రగలిపోయింది.
రైలులో ప్రయాణికులు అక్కడక్కడ మాత్రమే వున్నారు. ఇకనేం తమను ఎవరు అడ్డగించే వారు లేరనుకున్న ఓ ప్రేమజంట.. ముఖ్యంగా ఈ జంటలోని యువతి తన ప్రేమికుడ్నిలో అవేశాన్ని ఉసిగోల్పింది. అతని చేతులు నెమరుతూ.. లిప్ కిస్ లు పెట్టింది. అంతేకాదు అతడ్ని కౌగలింతలలో ముంచేసింది. అంతటితో అగకుండా యువకుడి శరీరం మొత్తం నిమిరింది, అయితే యువకుడు మాత్రం అటు ఇటు ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తూ.. తన పని తాను కానిచ్చేశాడు. అతనిలో ఏదో ఒక మూల మాత్రం భయం కనిపించింది. ఇదంతా రైలులో ఏర్పాటు చేసిన సిసిటీవి ఫూటేజ్ లో బయటపడింది, ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక వారెలా రెచ్చిపోయారో మీరే వీక్షించండి..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more