అమితాబ్ బచ్చన్.. ఆయన ఏ పని చేసినా దాన్ని డబ్బుతో ముడిపెడుతుంటారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ లో కోల్ కతాలో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ప్రత్యేక అతిథిగా పాల్గొని భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. అమితాబ్ మాత్రమే కాకుండా ఈ కార్యక్రమానికి అతిరథమహారథులు హాజరై భారత్ విజయాన్ని దగ్గరుండి వీక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని పక్కనపెడితే అమితాబ్ జాతీయగీతాన్ని ఆలపించడానికి 4కోట్ల రూపాయలు తీసుకున్నారని వార్తలు వచ్చాయి.
T 2181 - When you give attention to disgusting rubbish, you justify the purpose of the dirt .. cheap attention ! pic.twitter.com/UVCbkxnAaJ
— Amitabh Bachchan (@SrBachchan) 20 March 2016
T 2180 - Just landed from an excessive adrenalin rushed victory cheer celebration .. and the honor of singing the National Anthem !!
— Amitabh Bachchan (@SrBachchan) 19 March 2016
అయితే ఈ విషయం గురించి క్యాబ్ ప్రెసిడెంట్ భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఈ విషయమై కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇండియా-పాక్ మ్యాచ్ ప్రారంభంలో అమితా బచ్చన్ జాతీయ గీతాన్ని పాడారు. జాతీయ గీతం పాడినందుకు డబ్బులు తీసుకున్నారని కొందరు అవహేళన చేశారు. కొందరమే బిగ్బి పాడినందుకే ఇండియా టీమ్ ఘనవిజయం సాధించిందన్నారు. బెంగాల్ క్రికెట్ ఆసోషియోషన్ నుంచి బిగ్బి నాలుగు కోట్లు రూపాయలు తీసుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ … అమితాబ్ దేశ భక్తితోనే జాతీయ గీతం పాడారని తెలిపారు. జాతీయ గీతం పాడటం కోసం తమ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. కోల్కతా రానుపోను విమాన టిక్కెట్లు, హోటల్ ఖర్చు అన్ని అమితాబ్ పెట్టుకున్నాడన్నారు. అమితాబ్ను ఎంత బలవంతం చేసినా దేశ భక్తితో పాడుతున్న పాటకు డబ్బులతో వేలకట్టలేమని అన్నారని సౌరవ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more