ఒకే ఒక్క ఎమ్మెల్యే... గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో సహా అందరూ మాట్లాడుకుంటున్నారు. మోదీ ఒక్కరే కాదు రాహుల్ గాంధీ, అమిత్ షా, కేజ్రీవాల్.. ఇలా అందరూ కూడా ఆ ఎమ్మెల్యే గురించే మాట్లాడుతన్నారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా కానీ వాటి గురించి మాట్లాడకుండా.. కేవలం ఆ ఒక్క ఎమ్మెల్యే గురించే మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. షేస్ బుక్ వేదికగా సాగిన మాటల యుద్దం మీదే అందరూ మాట్లాకడుకుంటున్నారు. ఇంతకీ ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరో తెలుసా..? సోమ్ నాథ్ భారతి. మాజీ మంత్రి సోమ్ నాథ్ భారతి మీద తాజాగా పోలీసులు కేసు నమోదు చెయ్యడం.. సోలీసులకు దొరకకుండా సోమ్ నాథ్ తప్పించుకు తిరగడం వార్తల్లో నిలుస్తోంది. అసలు అందరూ మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అన్న విషయం తెలియాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.
ఢిల్లీ మాజీ మంత్రి సోమ్ నాథ్ భారతి తన భార్య మీద హత్యాయత్నానికి ప్రయత్నించారన పోలీసులు కేసు నమోదు చేశారు. దాని మీద పూర్తి దర్యాప్తు చేసి తన భార్యని చంపాలని చూసినట్లు పోలీసులు వెల్లడించారు. దాంతో సోమ్ నాథ్ పరిస్థితి దారుణంగా తయారైంది. అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తుండగా.. అతడు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. అయితే దీని మీద కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎన్నాళ్లని తప్పించుకు తిరుగుతారు.. పోలీసులకు సెరెండర్ కండి అంటూ అనడం.. దానికి సోమ్ నాథ్ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇదే కన్వర్జషన్ లో మోదీ, రాహుల్, సల్మాన్ ఖాన్, అమిత్ షా ఇలా అందరూ మాట్లాడారు. అయితే ఢిల్లీలో తాజాగా జరుగుతున్న పరిణామాల మీద మన రాజకీయ నాయకులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్న నేపథ్యంలో ఫేస్ బుక్ పేజీలో జరిగిన డూప్లికేట్ కన్వర్జేషన్ ఇది.
*Abhinavachary*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more