పవన్ కళ్యాణ్ మీద సిపిఐ నారాయణ ఈ ఉదయం ఓ వ్యాఖ్య సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్నూల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్స్ ట్రా ప్లేయర్ గా మారారని వ్యాఖ్యానించారు. అయితే దీని మీద పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ తెలివిలేని తనం వలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకే భూసేకరణ చట్టాన్ని వెనక్కి తీసుకుందని అందరికి తెలుసు... కానీ నారాయణ మాత్రం ఇలా ఎక్స్ ట్రా ప్లేయర్ అనడంలో ఎలాంటి అర్థం లేదని జనసేన నాయకులు మండిపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఎక్స్ ట్రా ప్లేయర్ కాదు.. కెప్లెన్:
* ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ చాణిక్యుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు..? పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు కాబట్టి.
* ఎన్నికల సమయంలో దేశంలో తన చరిష్మాతో ఊపేస్తున్న మోదీ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కోసం ఎందుకు ఎదురు చూశారు. స్వయంగా ఫోన్ చేసి మరీ ఎందుకు పిలిపించుకున్నారు..? పవన్ సత్తా ఏంటో అతనికి తెలుసు కాబట్టే.
* ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు..? పవన్ అప్పుడప్పుడు విమర్శలు చేసినా కానీ ఎందుకు మంత్రులను కట్టడి చేస్తున్నారు..? పవన్ మాట్లాడే ప్రతి మాటలో విషయం ఉంది.
* రాజధాని గ్రామాల్లో పర్యటించిన సమయంలో అనూహ్య స్పందన ఎందుకు వచ్చింది..? ఎందుకంటే తమ కష్టాన్ని పవన్ తో పంచుకుంటే మేలు జరుగుతుందని ప్రజలు నమ్మారు కాబట్టి.
* పవన్ చెబితే తమ పొలాలను రాజధానికి ఇస్తామని ఎందుకంటారు..? ఎందుకంటే పవన్ మీద వారికి నమ్మకం ఉంది.
* పవన్ మాట్లాడినా, ట్వీట్ చేసినా తెలుగు ప్రజలు, రాజకీయ నాయకలు ఎందుకు అంతలా స్పందిస్తున్నారు..? ఎందుకంటే పవన్ శక్తి ఏంటో వారికి తెలుసు కాబట్టి.
*Abhinavachary*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more