ఆంద్రప్రదేశ్ కోటలో.. ఏడువేల కోట్ల నిల్వలు ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఉమ్మడి, ఆస్తులను, నిదులను పంచుకోవటం జరిగింది. కొత్త ముఖ్యమంత్రులు రాక, కొత్త ప్రభుత్వాలు., కొత్త విధానాలు, కొత్త ఖర్చులు ఉంటాయిని అందరికి తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్ర విషయం పక్కన పెడితే , ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం .. ఇప్పటివరకు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం తప్పితే.. పెద్దగా ఖర్చు పెట్టిందే ఏమీ లేదనే సమాచారం.
ఏపీలో ఉన్ ప్రాజెక్టులకు, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఎలాంటి ఖర్చు చేయకపోవటంతో, ఆంద్రప్రదేశ్ ఖజానాలో కోట్ల రూపాయలు నిల్వలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా..పన్నుల ద్వారా వస్తున్న నిధులు ఖజానా రేటు ను భారీగా పెంచాయి. దీనికి కారణం రాష్ట్రం విడిపోయిన తరువాత.. ఆంద్రప్రదేశ్ లో పన్నులు వసూళ్లు భారీగా పెరిగినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి.
ఒక్క మాటలో చెప్పలంటే.. రాష్ట్ర విభజన ఏర్పాటు జరిగిన తరువాత ..ఆంద్రప్రదేశ్ ప్రజలు చాలా మారిపోయారు. కేవలం ఒక్క విజయవాడ డివిజన్ లో ఏపీ ఖజానాకు పన్నుల రూపేణా 75 కోట్ల రూపాయలు పన్నులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వచ్చేవి. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత ..ఒక్క బెజవాడ నుండి 275 కోట్లు రూపాయాలు ఏపీ ఖజానాకు వచ్చి చేరిందని .. విజయవాడ అధికారులు చెబుతున్నారు. గతంలో బ్రేవరీస్ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా వచ్చే పన్నులు హైదరాబాద్ లో జరిగే.కానీ ఇప్పుడు ఆ సంస్థలు విజయవాడకు మారడంతో ఏ పీ ఖజానా ఆధాయం బాగా పెరిగిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more