కేంద్ర మంత్రి చిరంజీవి ఆంద్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి అని మీడియాలో ప్రచారంజరుగుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో కేంద్ర మంత్రి చిరంజీవి భేటీలతోనే ఈ ప్రచారం ఊపందుకుంది. అంతేకాకుండా.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో.. చిరంజీవి ప్రత్యేకగా భేటి కావటంతో ఆంద్రపదేశ్ కు చివరి సిఎం చిరంజీవి అని రాజకీయల్లో చర్చ జరిగింది.
అయితే ఈ రోజు కేంద్రంమంత్రి చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తను సీఎం పదవి రేసులు లేనని, సీమాంద్ర ప్రజల మనోభావాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్రుష్టికి తీసుకెళ్లానని చిరంజీవి అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించటం జరిగిందని అన్నారు.
ముఖ్యమంత్రి పదవి రేసు లో తాను లేనని మీడియా అనవసరంగా గందర గోళం చేస్తుందని చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సిఎం పదవి తనకిస్తే ముందుగా మీడియాకే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పై తానేమి వ్యాఖ్యానించబోనని, ప్రజాస్వామ్యంలో ఎవరైన రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చన్నారు.
ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ చిరంజీవికి సీఎం పదవి ఇస్తే, తెలుగు చిత్ర పరిశ్రమ నుండి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వారిలో మొదట డాక్టర్ నందమూరి తారక రామారావు పేరు ఉంది. సెకండ్ స్థానంలో చిరంజీవి పేరు ఉండేదని ఆయన అభిమానులు అంటున్నారు.
ఏమైన సీఎం పదవికి చిరంజీవి ఎందుకు నో చెప్పాడు అనే విషయం రాజకీయల్లో చర్చ జరుగుతుంది. కారణాలు ఏమైన .. చేతిలోకి వచ్చిన సీఎం పదవిని వదులుకున్న మొదటి తెలుగు నాయకుడు చిరంజీవే అనే మాటలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి.
మెగా అభిమానులు కల తీరుతున్న సమయంలో..కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి పదవిని త్రుణప్రాయంగా వదిలేయటంతో.. మెగా అభిమానులు. తీరాని బాధకు గురైనట్లు తెలుస్తోంది. చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలనే మెగా అభిమానుల ఆశ మళ్లీ ఎప్పుడు తీరుతుందో ..చూద్దాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more