దేశంలో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అటు, ఇటు అనికాకుండా అన్ని ప్రాంతాల్లో ఇదే కనిపిస్తోంది. పెరుగుతున్న తుపాన్లు, అలల్లో కనిపిస్తున్న మార్పులు , సాధారణ డెల్టా భూస్థితి, తీరప్రాంత కోత , తీరం పొడవునా నదీప్రవాహ మార్గాల్లో పెరుగుతున్న పూడిక దీనికి ప్రధాన కారణంగా తేలింది. భారతీయ తీరంలో సముద్ర మట్టాల పెరుగుదల్లో చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అలల కొలమానాలను విశ్లేషించి చూస్తే గత 40-50 ఏళ్లలో సముద్ర మట్టం ఏటా సగటున 1.29 మిల్లీ మీటర్ల మేర పెరిగినట్లు తేలింది. అలల్లో వచ్చిన మార్పులన బట్టి చూస్తే 1939-1991 మధ్య కాలంలో కొచ్చిన్ తీరంలో సముద్ర మట్టం ఏటా 1.2 మిల్లీ మీటర్ల మేర పెరిగినట్లు తేలింది. 1937-1991 మధ్య విశాఖపట్నంలో యేటా 0.9 మిల్లీ మీటర్ల మట్టం పెరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more