Cong swept away by jagan wave in ap

Cong swept away by Jagan wave in AP, congress Party, ramachadra puram, narsapuram,

Cong swept away by Jagan wave in AP

Cong.gif

Posted: 06/16/2012 10:55 AM IST
Cong swept away by jagan wave in ap

Cong swept away by Jagan wave in AP

 గోదావరి జిల్లాల్లో ఉపఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, ఆ పార్టీ పరువును ఈ జిల్లాలు కాపాడాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగిన 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రెండు స్థానాలూ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. దాంతో ఉప ఎన్నికల ఫలితాల్లో గోదావరి జిల్లాలకు ప్రత్యేక స్థానం లభించింది. పోలింగ్ సరళిని బట్టి రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తోట త్రిమూర్తులు, నర్సాపురంలో కాంగ్రెస్ అభ్యర్ధి కొత్తపల్లి సుబ్బారాయుడు విజయం సాధిస్తారని ముందు నుండి అంచవేస్తున్నదే. అయినా ఓట్ల లెక్కింపు మొదలైన తరువాత తొలి రౌండ్ కొంత ఆసక్తిని రేకెత్తించింది. రామచంద్రపురం తొలి రౌండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధిక్యతను సాధించారు. చివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొత్తపల్లి సుబ్బారాయుడు 4472ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అన్నింటికీ మించి ఇక్కడ రాజకీయపార్టీలవారీగా కాకుండా సామాజికవర్గాలవారీ పోటీ హోరా హోరీగా సాగింది. బలమైన వర్గాల అండతో కాంగ్రెస్ అభ్యర్ధి తోట విజయం సాధించగలిగారు. నర్సాపురం నియోజకవర్గంలో ఏ వర్గాలను ప్రసన్నంచేసుకుంటే గెలుపు సాధ్యమో బాగా తెలిసిన కాంగ్రెస్ అభ్యర్ధి కొత్తపల్లి సుబ్బారాయుడు చివరి దశలో పక్కా వ్యూహాన్ని అమలుచేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stanford gets jailed for 110 years
Ranab thanks sonia says she pm will decide new fm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles