13gif

1.3.gif

Posted: 03/25/2012 06:33 PM IST
13gif

             parthaపదో   రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు జరగనున్నాయి. 26 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు 12,87,736 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,849 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ సజావుగా సాగే విధంగా తనిఖీ చేసేందుకు 300 మంది ఫ్లైయింగ్ స్కాడ్స్‌ను నియమించారు. కాగా, పదో తరగతి జవాబు పత్రాల వాల్యువేషన్ ఏప్రిల్ 13 నుంచి అదే నెల 28 వరకు కొనసాగనుంది. పరీక్షా ఫలితాలు మే నెలలో విడుదల కానున్నాయి.
           కాగా,  పదో తరగతి విద్యార్థులందరికీ హాల్‌ టికెట్‌ ఇస్తామని దీనిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి అన్నారు. హాల్‌టికెట్లకు సంబంధించి విద్యార్థులను ఇబ్బంది పెట్టిన రవీంద్రభారతి పాఠశాల యాజమాన్యంపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vro vra exam result announce tomarrow
12gif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles