భాగ్యనగర వాసులకు ఉపయోగపడే వార్త. నగరంలో వ్యవసాయ, ఉద్యానవన, డైరీ ఇండియా ఎక్స్ పో-2012 ప్రారంభమైంది. ఇవాళ ప్రారంభమైన ఈ ఉత్సవాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరంభించారు.
ఈ సందర్భంగా కన్నా పలు విషయాలపై ప్రసంగించారు. వ్యవసాయంలో అవసరమైన యంత్రీకరణ కోసం రైతులకు రాయితీలు ఇచ్చేందుకు ఈ బడ్జెట్ లో రూ. 80 కోట్లను కేటాయించామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడుతాయని ఆయన అన్నారు.
అంతేకాదు నగరాల్లో ఉండే ప్రజలకు గార్డెనింగ్ పై ఇందులో అవగాహన కల్పిస్తారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనున్నట్టు ప్రదర్శన నిర్వహకులు తెలిపారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more