చిన్నారులపై సూర్య రశ్మి పడేలా చూస్తే వారిలో ఆహారం పడకపోవడం వల్ల వచ్చే వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు కూడా రావని ఓ అధ్యయనం వెల్లడించింది. యూరోపియన్ సెంటర్ ఫర్ ఎన్విరానిమెంట్, హ్యూమన్ హెల్త్ , ఆస్ట్రేలియా సంస్థలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశారు. పిల్లలు నివసించే ప్రాంతాల్లో సూర్య రశ్మి అవసరమైనంత లేకపోతే వారిలో ఆహారం పడకపోవడం వల్ల వచ్చే వ్యాధులు , గజ్జి వంటి చర్మ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉందని వారు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో దేశవ్యాప్తంగా చిన్నారుల వివరాలు తీసుకొని ఆహారం పడకపోవడం వల్ల వచ్చిన వ్యాధుల , ఆస్థ్మా, చర్మ వ్యాధులు వంటివి ఎలా వచ్చాయో పరిశీలించారు. దీంట్లో సూర్యరశ్మి కీలకపాత్ర పోషించినట్లు గుర్తించామని నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more