భాగ్యనగర పోలీసులకు ప్రధాన మంత్రి పురస్కారం లభించింది. గతేడాది సోమాజిగూడలోని పార్క్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో చేసిన సాహసానికి గాను ఈ అవార్డు వరించింది. ఈ దుర్ఘటనలో రోగులు, సిబ్బంది ప్రాణాలు కాపాడిన స్టీఫెన్ రవీంద్ర టీం ప్రైమ్ మినిస్టర్ లైఫ్ సేవింగ్ మెడల్ అందుకోనుంది.
ఈ ప్రమాదంలో స్టీఫెన్ రవీంద్ర, డిఎస్పీ మల్లారెడ్డితో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు సమయస్పూర్తిగా వ్యవహరించి పలువురిని ప్రమాదం నుంచి రక్షించిన సంగతి విధితమే. ఈ ఘనట గురించి వివరిస్తూ ప్రధానమంత్రికి పోలీస్ కమిషనర్ ఎకె ఖాన్ లేఖ రాశారు. దీంతో ప్రధాని స్పందించి వీరిని హారంతో సత్కరించనున్నారు.
…avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more