ప్రభుత్వం తీసుకున్న ఎఫ్ డి ఐ నిర్ణయానికి నిరసనగా శీతకాలం పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూ వస్తున్న ప్రతిపక్షాల పట్టుకి తలవొగ్గిన ప్రభుత్వం ఎట్టకేలకు ఎఫ్ డి ఐ నిర్ణయాన్ని వాయిదా వేసామని ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో ప్రకటనను చేసిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ముందు ఈ నిర్ణయాన్ని పక్కకు పెట్టామని నిన్న చెప్పగా అది ప్రతిపక్షాలకు రుచించలేదు. కానీ ఈ రోజు స్పష్టంగా, ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని, సర్వసమ్మతితోనే దాన్ని అమలుపరచటం జరుగుతుందని స్పష్టం చెయ్యటంతో ప్రతిపక్షాలు హర్షాన్ని వెలిబుచ్చాయి. రాష్ట్ర ముఖ్య మంత్రులకు, పార్టీలకు సవివరణ ఇచ్చిన తర్వాతనే ఎఫ్ డి ఐ విషయంలో అంతిమ నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని ప్రణబ్ ప్రకటించటంతో పార్లమెంటు సమావేశాలకు సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more