సంచనలం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం జువైనల్గా పరిగణించాలని పేర్కొంది. జువైనల్ సెక్షన్ 15 ప్రకారం.. నలుగురు మేజర్లుగా బోర్టు అంచనాకు...
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధి సూర్య భగవానుడి పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయం. ఈ ఆలయంలోని మూలవిరాటుడైన శ్రీ సూర్యనారాయణ స్వామిని ఇవాళ ఉదయం సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. స్వామివారి పాదాలను సాక్ష్యాత్తు ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యభగవానుడే తాకడం భక్తులకు నయనానందకరం. ఈ...
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి...
భారత్లో హృద్రోగాలతో ఆకస్మిక మరణాలు (ఎస్సీడీ) గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దరిమిలా భారత్ ప్రపంచంలోనే అత్యధిక హృద్రోగులు కలిగివున్న దేశంగానూ మారుతోందన్న గణంకాలు వెలువడుతున్నాయి. సాప్ట్ వేర్ ఉద్యోగాలు, జంక్ ఫుడ్, వ్యాయామాలు లేకపోవడం.. రాత్రిళ్లు ఎక్కువ...
త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న గుజరాత్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.25 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గుజరాత్లోని సూరత్లో అంబులెన్స్లో తరలిస్తున్న ఈ నకిలీ నోట్ల తరలింపుపై...
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. ఇద్దరు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. రాష్ట్రంలోని దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోగల బారాముల్లా జిల్లాలోని ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్లో భద్రత బలగాలు ఉగ్రవాదులను హతమార్చాయి. వుల్వామా జిల్లాలోని యెడిపోరాలో ప్రాంతంలో...
దేశంలో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి, పంపిణీదారు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో అప్రెంటింస్లను భర్తీ చేస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు వచ్చేనెల 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1535 అప్రెంటిస్షిప్...
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు వరుణ గండం తప్పినట్టు లేదు. ఇప్పటికే వర్షాకాలం ఆరంభం నుంచి సాధారణం కన్నా అధికంగా వర్షం కురిసి.. వాగులు, వంకలు, నదులు, కాలువలు పొంగిపోర్లుతూ.. రాష్ట్రంలోని రిజర్వాయలన్నీ నిండుకుండలా తలపిస్తున్నా.. వరుణుడుమాత్రం శాంతించడం లేదు....