Mahabalipuram lighthouse to become a tourist destination

mahabalipuram lighthouse to become a tourist destination, Mamallapuram Lighthouse, Kanhoji Angre lighthouse, ighthouse in Maharashtra, Tourism Minister K Chiranjeevi

mahabalipuram lighthouse to become a tourist destination

మహాబలిపురం అభివృద్ధి పై చిరంజీవి కన్ను ?

Posted: 07/03/2013 03:13 PM IST
Mahabalipuram lighthouse to become a tourist destination

చారిత్రక ప్రాధాన్యమున్న విశాఖపట్నం, మహాబలిపురం లైట్‌హౌస్‌లను అభివృద్ధి చేయడంతో పాటు, వాటిని ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె.చిరంజీవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రెండుచోట్లా నౌకాయానానికి సంబంధించిన మ్యూజియంలను అభివృధ్ధి చేసేందుకు కేంద్ర నౌకాయాన శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాధాన్యమున్న 15 లైట్‌హౌస్‌ల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి జీకే వాసన్, సహాయ మంత్రి మిలింద్ దేవరాలతో సమావేశమై చర్చించినట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా మహారాష్ట్రలోని ఖొనోజీ అంగేరే లైట్‌హౌస్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, ఆ తర్వాత విడతల వారీగా మిగతా ప్రాజెక్టులు చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చామని చెప్పారు.చారిత్రక ప్రాధాన్యమున్న విశాఖపట్నం, మహాబలిపురం లైట్‌హౌస్‌లను అభివృద్ధి చేయడంతో పాటు, వాటిని ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె.చిరంజీవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రెండుచోట్లా నౌకాయానానికి సంబంధించిన మ్యూజియంలను అభివృధ్ధి చేసేందుకు కేంద్ర నౌకాయాన శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాధాన్యమున్న 15 లైట్‌హౌస్‌ల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి జీకే వాసన్, సహాయ మంత్రి మిలింద్ దేవరాలతో సమావేశమై చర్చించినట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా మహారాష్ట్రలోని ఖొనోజీ అంగేరే లైట్‌హౌస్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, ఆ తర్వాత విడతల వారీగా మిగతా ప్రాజెక్టులు చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more