Search Results On డీజిల్‌ ధరలు సామాన్యుడి నెత్తిన గుదిబండలా మారుతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి ఊరట కలిగించేందుకు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని వాహనదారులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీపై రాహుల్‌ విరుచుకుపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని మోదీ కోల్పోయారని