జంటనగర్లో . దారిదొపిడి, దొంగతనలు శ్రుతిమించిపోతున్నాయి. నగర ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు. నడిరోడ్డు పై నడిచి వెళ్లాలంటేనే.. భయపడే రోజులు నగరంలో చోటు చేసుకున్నాయి. పట్టపగలే.. నడి రోడ్డుపై దొంగతనాలు జరుగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లోని...
రాష్ట్ర విభజన పై కేంద్రంలో దూకుడు పెంచింది. అయితే సీమాంద్ర నాయకులు మాత్రం హైదరాబాద్ పై ద్రుష్టి పెట్టారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చెయ్యాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో హైదరాబాద్ విషయం పై తెలంగాణ...
హైదరాబాద్ పైనే పీటముడిపడినట్లు తెలుస్తోంది. జిహెచ్ ఎంసి పరిధిని ఉమ్మడి రాజధానిగా చేస్తే సీమాంధ్రుల హక్కులకు రక్షణ లభిస్తుందని జిఓఎంలోని ఒక సభ్యుడు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సమావేశం ముగిసింది....
జగన్ దేశ పర్యటన సమైక్యం కోసం కాదు...ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసమే అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈరోజు మాట్లాడుతూ ఎస్పీ, టీఎంసీ పార్టీలు చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకమని, అలాంటప్పుడు జగన్ వెళ్లి వాళ్లను ఒప్పించేదేమీ లేదని ఆయన అన్నారు....
హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే ఒప్పుకునేది లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్ పై ఏది పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమంటూ కొందరు చేస్తున్న వాదనలపై...
ఇంతకాలం నిజాయితీగా బతికి ఇప్పుడు మీ వల్ల మేమంతా అభాసు పాలయ్యాం.. ''అంటూ సీనియర్ ఐఎఎస్ అధికారిణి కత్తి రత్నప్రభ వైసిపి నేత జగన్పై నిప్పులు చెరిగారు. రెండు రోజుల కిందట ఇందుటెక్ జోన్ కేసులో నిందితురాలిగా నాంపల్లి కోర్టుకు రత్నప్రభ...
పిల్లలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తేనే ఇండియా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం రవీంద్రభారతిలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో సీఎం మాట్లాడుతూ విద్యార్థులందరూ ఇష్టపడి చదవాలి...బాధపడుతూ కాదని ఆయన తెలిపారు. పిల్లలు లక్ష్యం ఏర్పరుకుని దానికనుగుణంగా...
నగరంలో బేగంపేటలోని పీజీ కళాశాల వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కళాశాల ఎదుట నిల్చున ముగ్గురు విద్యార్థులపై దూసుకెళ్లింది. ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘనలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్ధానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం...