టాలీవుడ్ లో మరోసారి క్రేజీ కాంబినేషన్ రాబోతుంది. సూపర్ ఫాస్ట్ డైరెక్టర్ పూరిజగన్నాథ్, ప్రిన్స్ మహేస్ బాబు కాంబినేసన్ ‘బిజినెస్ మేన్ ’ తరువాత మళ్లీ రిపీట్ కాబోతుంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాత అయిన బండ్ల గణేష్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈయన ‘టపోరి ’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించాడు. ఈ టైటిల్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఆయన నిర్మించే చిత్రం కోసమే రిజిష్టర్ చేయించాడని సమాచారం. మరో ప్రక్క పూరీ కూడా ఈ మధ్య ఓ కథను తయారు చేసి మహేష్ కి వినిపించాడని, దానికి మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. ఆ చిత్రం తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కవచ్చని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more