వినరు, కాజల్ అగర్వాల్ జంటగా తమిళంలో రూపొందిన 'మోదివెలయాడు' సినిమాను తెలుగులోకి శ్రీచక్ర మూవీస్ పతాకంపై విఎస్ఎన్ బాబ్జీ 'బినామి వేలకోట్లు' పేరుతో అనువదిస్తున్నారు. శివరంజని ద్వారా చిత్ర ఆడియోను డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగర్ హైదరాబాద్ లో విడుదల చేశారు.
ఈ సినిమా కథ అంతా డబ్బుచుట్టూ తిరుగుతుంది. చాలా వరకూ దుబారులో షూటింగ్ చేశారు. బాబ్జీ గతంలో 'దుర్గి' అనే సినిమా తీసి నంది అవార్డు పొందారు. నా ఆటోగ్రాఫ్ సినిమాను రూపొందించిన దర్శకుడు శరణ్ ఈ సినిమాను తీర్చిదిద్దాడు. కోట్ల రూపాయలకు అధిపతి అయిన ఓ డాన్కు సంబంధించిన కథ ఇది. మార్చిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more